క్రిప్టో కరెన్సీని స్వీకరించనున్న స్కూల్, న్యాయ సంస్థ
- May 17, 2022
యూఏఈ: దుబాయ్కి చెంిదిన ఓ న్యాయ సంస్థ తమ క్లయింట్ల నుంచి క్రిప్టో కరెన్సీని స్వీకరించనుంది. ఆశిష్ మెహతా అండ్ అసోసియేట్స్, సోలిసిటర్స్ మరియు లీగల్ కన్సల్టెంట్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. డిజిటల్ ఎస్సెట్ యూనివర్స్లోకి ఈ విధంగా అడుగు పెడుతోంది సదరు సంస్థ. డిజిటల్ టోకెన్ల ద్వారా క్లయింట్లు చెల్లింపులు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ ముందు ముందు స్కూళ్ళలో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం వుంది. ట్యూషన్ ఫీజు చెల్లింపుల కోసం క్రిప్టో వినియోగించే అవకాశం వున్న మిడిల్ ఈస్ట్ తొలి దేశంగా యూఏఈ రికార్డులకెక్కనుంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
- రియాద్లో హౌజ్ హోల్డ్ డెమోగ్రాఫిక్ సర్వే ప్రారంభం..!!
- యూఏఈలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- బ్రోకరేజ్ సంస్థల పై నియంత్రణ విధించాలని ఎంపీల పిలుపు..!!
- ఒమన్ లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు..!!
- ఖతార్ లో మూడు ప్రముఖ ఆహార సంస్థలు మూసివేత..!!
- పెరంబూర్ నుంచి నామినేషన్ వేసిన దళపతి విజయ్









