క్రిప్టో కరెన్సీని స్వీకరించనున్న స్కూల్, న్యాయ సంస్థ
- May 17, 2022
యూఏఈ: దుబాయ్కి చెంిదిన ఓ న్యాయ సంస్థ తమ క్లయింట్ల నుంచి క్రిప్టో కరెన్సీని స్వీకరించనుంది. ఆశిష్ మెహతా అండ్ అసోసియేట్స్, సోలిసిటర్స్ మరియు లీగల్ కన్సల్టెంట్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. డిజిటల్ ఎస్సెట్ యూనివర్స్లోకి ఈ విధంగా అడుగు పెడుతోంది సదరు సంస్థ. డిజిటల్ టోకెన్ల ద్వారా క్లయింట్లు చెల్లింపులు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ ముందు ముందు స్కూళ్ళలో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం వుంది. ట్యూషన్ ఫీజు చెల్లింపుల కోసం క్రిప్టో వినియోగించే అవకాశం వున్న మిడిల్ ఈస్ట్ తొలి దేశంగా యూఏఈ రికార్డులకెక్కనుంది.
తాజా వార్తలు
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!







