సూపర్నోవా ఫిన్టెక్ ఛాలెంజెస్ 2022ని ప్రారంభించిన సీబీబీ
- May 19, 2022
బహ్రెయిన్ : దేశవ్యాప్త ఫిన్టెక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ల రెండవ వార్షిక సిరీస్ను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ (CBB) ప్రారంభించింది. బహ్రెయిన్ ఓపెన్ బ్యాంకింగ్ సూపర్నోవా 2022గా పిలవబడే దీన్ని ఫిన్ హబ్(FinHub 973), సీబీబీ డిజిటల్ ల్యాబ్, ఓపెన్ ఇన్నోవేషన్ సంస్థ ఫిన్ టెక్ గెలాక్సి(Fintech Galaxy) లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. బహ్రెయిన్ రాజ్యంలో ఫిన్టెక్ సెక్టార్ అభివృద్ధిని మరింతగా పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే ఓపెన్ ఏపీఐ(API)లను ఉపయోగించే ఆర్థిక సంస్థలు, స్టార్టప్ల మధ్య సహకారాన్ని, ఏకీకరణను పెంచడానికి సీబీబీ డిజిటల్ వ్యూహానికి అనుగుణంగా ఫిన్టెక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ని దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







