టైర్ పేలడంతో ఘోర రోడ్డు ప్రమాదం
- May 19, 2022
యూఏఈ: అబుదాబీ పోలీసులు, ఓ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. టైర్లు పేలడంతో రెండు వాహనాలు ఘోర ప్రమాదానికి గురయ్యాయి. ఓ వ్యాను టైర్ పేలడంతో.. ఆ వ్యాన్ పల్టీలు కొట్టింది. వాహనదారులు తప్పనిసరిగా తమ వాహనాల టైర్లను సరిచూసుకోవాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ టైర్ల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అధికారులు హెచ్చరించారు. డ్యామేజ్ అయిన టైర్లతో వాహనాలు నడిపితే 500 దిర్హాముల వరకు జరీమానా విధిస్తారు. వాహనాన్ని వారం రోజులపాటు స్వాధీనం చేసుకోవడమే కాక, 4 బ్లాక్ పాయింట్స్ కూడా విధిస్తారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







