నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు ఆరోపణలను ఎదుర్కుంటున్న డాక్టర్
- April 07, 2016
తీవ్రమైన వైద్య లోపం వలన పుట్టని బిడ్డ మరణంకు కారణమనే ఆరోపణ కేసు ఒక మహిళా గైనకాలజిస్ట్ పై దోహా నేర విచారణ న్యాయస్థానం సమీక్షిస్తున్నారు. స్థానిక అరబిక్ ఆర్రయహ్ డైలీ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు ఒక గర్భవతి ఆమె గతంలో ఆమె శస్త్రచికిత్స ద్వారా ఒక బిడ్డకు జన్మ నిచ్చినట్లు చెప్పింది. రెండవసారి తనకు సాధారణ డెలివరీ మాములుగా అవ్వదని అది అసాధ్యం అని గైనకాలజిస్ట్ కు గర్భవతి పదే పదే చెప్పారు. అదేమీ కాదని సాధారణ డెలివరీ కోసం వేచి ఉండమని డాక్టర్ చెప్పారు ఈ లోపు గర్బవతి పరిస్థితి విషమించడంతో ఆమె తన అభ్యర్థనను పునరావృతం చేసినప్పటకీ, గైనకాలజిస్ట్ ఏ మాత్రం స్పందించలేదు. కొద్దిసేపు తర్వాత పుట్టబోయే బిడ్డ పుట్టిన వెంటనే మరణించాడు. బిడ్డ మరణంకు కారణమైన మహిళా డాక్టర్ యొక్క తీవ్రమైన అశ్రద్ధ నిర్లక్ష్యంపై విచారణ జరగనుంది.
తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









