నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు ఆరోపణలను ఎదుర్కుంటున్న డాక్టర్
- April 07, 2016
తీవ్రమైన వైద్య లోపం వలన పుట్టని బిడ్డ మరణంకు కారణమనే ఆరోపణ కేసు ఒక మహిళా గైనకాలజిస్ట్ పై దోహా నేర విచారణ న్యాయస్థానం సమీక్షిస్తున్నారు. స్థానిక అరబిక్ ఆర్రయహ్ డైలీ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు ఒక గర్భవతి ఆమె గతంలో ఆమె శస్త్రచికిత్స ద్వారా ఒక బిడ్డకు జన్మ నిచ్చినట్లు చెప్పింది. రెండవసారి తనకు సాధారణ డెలివరీ మాములుగా అవ్వదని అది అసాధ్యం అని గైనకాలజిస్ట్ కు గర్భవతి పదే పదే చెప్పారు. అదేమీ కాదని సాధారణ డెలివరీ కోసం వేచి ఉండమని డాక్టర్ చెప్పారు ఈ లోపు గర్బవతి పరిస్థితి విషమించడంతో ఆమె తన అభ్యర్థనను పునరావృతం చేసినప్పటకీ, గైనకాలజిస్ట్ ఏ మాత్రం స్పందించలేదు. కొద్దిసేపు తర్వాత పుట్టబోయే బిడ్డ పుట్టిన వెంటనే మరణించాడు. బిడ్డ మరణంకు కారణమైన మహిళా డాక్టర్ యొక్క తీవ్రమైన అశ్రద్ధ నిర్లక్ష్యంపై విచారణ జరగనుంది.
తాజా వార్తలు
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం







