బహ్రెయిన్లో మొదటి 5G నెట్వర్క్ ప్రారంభం
- May 22, 2022
బహ్రెయిన్: ప్రపంచ స్థాయి డిజిటల్ ఎనేబుల్ అయిన ఎస్టీసీ బహ్రెయిన్..టాప్ ICT సొల్యూషన్స్ ప్రొవైడర్ Huawei సహకారంతో రాజ్యంలో మొదటి 5G స్టాండలోన్ నెట్వర్క్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఎస్టీసీ బహ్రెయిన్ స్వతంత్ర 5G నెట్వర్క్ వినియోగదారులకు, సంస్థలకు అధిక కంప్యూటింగ్ సామర్థ్యాల ద్వారా కొత్త కమ్యూనికేషన్ సేవలను అందిస్తోంది. దీని ద్వారా అధిక-రిజల్యూషన్ వీడియో, VR, AR వంటి విభిన్న సేవలను మరింత అధిక సమర్థతో అందించబడుతుందని ఎస్టీసీ బహ్రెయిన్ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







