బహ్రెయిన్లో మొదటి 5G నెట్వర్క్ ప్రారంభం
- May 22, 2022
బహ్రెయిన్: ప్రపంచ స్థాయి డిజిటల్ ఎనేబుల్ అయిన ఎస్టీసీ బహ్రెయిన్..టాప్ ICT సొల్యూషన్స్ ప్రొవైడర్ Huawei సహకారంతో రాజ్యంలో మొదటి 5G స్టాండలోన్ నెట్వర్క్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఎస్టీసీ బహ్రెయిన్ స్వతంత్ర 5G నెట్వర్క్ వినియోగదారులకు, సంస్థలకు అధిక కంప్యూటింగ్ సామర్థ్యాల ద్వారా కొత్త కమ్యూనికేషన్ సేవలను అందిస్తోంది. దీని ద్వారా అధిక-రిజల్యూషన్ వీడియో, VR, AR వంటి విభిన్న సేవలను మరింత అధిక సమర్థతో అందించబడుతుందని ఎస్టీసీ బహ్రెయిన్ తెలిపింది.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









