బహ్రెయిన్లో మొదటి 5G నెట్వర్క్ ప్రారంభం
- May 22, 2022
బహ్రెయిన్: ప్రపంచ స్థాయి డిజిటల్ ఎనేబుల్ అయిన ఎస్టీసీ బహ్రెయిన్..టాప్ ICT సొల్యూషన్స్ ప్రొవైడర్ Huawei సహకారంతో రాజ్యంలో మొదటి 5G స్టాండలోన్ నెట్వర్క్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఎస్టీసీ బహ్రెయిన్ స్వతంత్ర 5G నెట్వర్క్ వినియోగదారులకు, సంస్థలకు అధిక కంప్యూటింగ్ సామర్థ్యాల ద్వారా కొత్త కమ్యూనికేషన్ సేవలను అందిస్తోంది. దీని ద్వారా అధిక-రిజల్యూషన్ వీడియో, VR, AR వంటి విభిన్న సేవలను మరింత అధిక సమర్థతో అందించబడుతుందని ఎస్టీసీ బహ్రెయిన్ తెలిపింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







