20 ఏళ్ల తర్వాత తాను మగవాడినని గుర్తించిన ఓ సౌదీ మహిళ
- May 22, 2022
సౌదీ: ఓ సౌదీ యువతి 'వైద్య లోపం' కారణంగా పుట్టిన 20 ఏళ్ల తర్వాత తాను మగవాడినని గుర్తించింది. సదరు యువతి రియాద్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన సమయంలో, ఆమె జననేంద్రియ ప్రాంతంలో కొన్ని వైకల్యాలు ఉన్నాయి. అయితే ఆ శిశువును ఆడ శిశువుగా భావించిన వైద్యులు.. అప్పుడే పుట్టిన బిడ్డకు రాండా అని పేరు పెట్టారు. ఆమె ఎదుగుతున్న కొద్దీ, స్త్రీ యుక్తవయస్సుకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించక పోవడంతో రాండాకు అనుమానం కలిగింది. క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు ఆస్పత్రికి వెళ్లగా.. పొత్తికడుపులో పురుష జననాంగాలు ఉన్నాయని తెలిసి షాక్కు గురైయ్యింది.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









