20 ఏళ్ల తర్వాత తాను మగవాడినని గుర్తించిన ఓ సౌదీ మహిళ
- May 22, 2022
సౌదీ: ఓ సౌదీ యువతి 'వైద్య లోపం' కారణంగా పుట్టిన 20 ఏళ్ల తర్వాత తాను మగవాడినని గుర్తించింది. సదరు యువతి రియాద్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన సమయంలో, ఆమె జననేంద్రియ ప్రాంతంలో కొన్ని వైకల్యాలు ఉన్నాయి. అయితే ఆ శిశువును ఆడ శిశువుగా భావించిన వైద్యులు.. అప్పుడే పుట్టిన బిడ్డకు రాండా అని పేరు పెట్టారు. ఆమె ఎదుగుతున్న కొద్దీ, స్త్రీ యుక్తవయస్సుకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించక పోవడంతో రాండాకు అనుమానం కలిగింది. క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు ఆస్పత్రికి వెళ్లగా.. పొత్తికడుపులో పురుష జననాంగాలు ఉన్నాయని తెలిసి షాక్కు గురైయ్యింది.
తాజా వార్తలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం







