20 ఏళ్ల తర్వాత తాను మగవాడినని గుర్తించిన ఓ సౌదీ మహిళ
- May 22, 2022
సౌదీ: ఓ సౌదీ యువతి 'వైద్య లోపం' కారణంగా పుట్టిన 20 ఏళ్ల తర్వాత తాను మగవాడినని గుర్తించింది. సదరు యువతి రియాద్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన సమయంలో, ఆమె జననేంద్రియ ప్రాంతంలో కొన్ని వైకల్యాలు ఉన్నాయి. అయితే ఆ శిశువును ఆడ శిశువుగా భావించిన వైద్యులు.. అప్పుడే పుట్టిన బిడ్డకు రాండా అని పేరు పెట్టారు. ఆమె ఎదుగుతున్న కొద్దీ, స్త్రీ యుక్తవయస్సుకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించక పోవడంతో రాండాకు అనుమానం కలిగింది. క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు ఆస్పత్రికి వెళ్లగా.. పొత్తికడుపులో పురుష జననాంగాలు ఉన్నాయని తెలిసి షాక్కు గురైయ్యింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







