ఇరాన్ అధ్యక్షుడికి ఒమానీ ఖడ్గాన్ని బహుకరించిన సుల్తాన్
- May 24, 2022
మస్కట్: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ ఇబ్రహీం రైసీ ఒమన్ సుల్తానేట్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గౌరవార్థం అల్ ఆలం ప్యాలెస్ గెస్ట్ హౌస్లో సుల్తాన్ హైతం బిన్ తారిక్ అధికారిక లంచ్ భేటీని ఏర్పాటు చేశారు. అంతకు ముందు హిజ్ మెజెస్టి ది సుల్తాన్ ఇరాన్ అధ్యక్షుడికి స్మారక బహుమతిగా ఒమానీ ఖడ్గాన్ని బహుకరించారు. ఈ లంచ్ భేటీలో రాజ కుటుంబ సభ్యులు, మంత్రులు, స్టేట్ కౌన్సిల్, షురా కౌన్సిల్ చైర్మన్లు, సుల్తాన్ సాయుధ దళాలు, రాయల్ ఒమన్ పోలీసు కమాండర్లు, అలాగే అరబ్ స్నేహపూర్వక దేశాల రాయబారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం







