ఇరాన్ అధ్యక్షుడికి ఒమానీ ఖడ్గాన్ని బహుకరించిన సుల్తాన్
- May 24, 2022
మస్కట్: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ ఇబ్రహీం రైసీ ఒమన్ సుల్తానేట్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గౌరవార్థం అల్ ఆలం ప్యాలెస్ గెస్ట్ హౌస్లో సుల్తాన్ హైతం బిన్ తారిక్ అధికారిక లంచ్ భేటీని ఏర్పాటు చేశారు. అంతకు ముందు హిజ్ మెజెస్టి ది సుల్తాన్ ఇరాన్ అధ్యక్షుడికి స్మారక బహుమతిగా ఒమానీ ఖడ్గాన్ని బహుకరించారు. ఈ లంచ్ భేటీలో రాజ కుటుంబ సభ్యులు, మంత్రులు, స్టేట్ కౌన్సిల్, షురా కౌన్సిల్ చైర్మన్లు, సుల్తాన్ సాయుధ దళాలు, రాయల్ ఒమన్ పోలీసు కమాండర్లు, అలాగే అరబ్ స్నేహపూర్వక దేశాల రాయబారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









