ఇరాన్ అధ్యక్షుడికి ఒమానీ ఖడ్గాన్ని బహుకరించిన సుల్తాన్
- May 24, 2022
మస్కట్: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ ఇబ్రహీం రైసీ ఒమన్ సుల్తానేట్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గౌరవార్థం అల్ ఆలం ప్యాలెస్ గెస్ట్ హౌస్లో సుల్తాన్ హైతం బిన్ తారిక్ అధికారిక లంచ్ భేటీని ఏర్పాటు చేశారు. అంతకు ముందు హిజ్ మెజెస్టి ది సుల్తాన్ ఇరాన్ అధ్యక్షుడికి స్మారక బహుమతిగా ఒమానీ ఖడ్గాన్ని బహుకరించారు. ఈ లంచ్ భేటీలో రాజ కుటుంబ సభ్యులు, మంత్రులు, స్టేట్ కౌన్సిల్, షురా కౌన్సిల్ చైర్మన్లు, సుల్తాన్ సాయుధ దళాలు, రాయల్ ఒమన్ పోలీసు కమాండర్లు, అలాగే అరబ్ స్నేహపూర్వక దేశాల రాయబారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







