అబుధాబి పేలుడు: భారత వలసదారుడు సహా ఇద్దరు మృతి
- May 24, 2022
యూఏఈ: అబుధాబి నగరంలోని ఓ రెస్టారెంటులో గ్యాప్ సిలెండర్ పేలుడు సంభవించిన ఘటనలో ఓ భారతీయ వలసదారుడు సహా మొత్తం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అబుధాబి లోని భారత ఎంబసీ ఈ ఘటనపై స్పందిస్తూ, భారత వలసదారుడు మృతి చెందిన విషయాన్ని ధృవీకరించింది. బాధితుడికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది. జరిగిన ఘటన దురదృష్టకరమని ఎంబసీ వెల్లడించింది. ఖలీదియా మాల్ మరియు షైనింగ్ టవర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నాలుగు భవనాలు కూడా దెబ్బతిన్నాయి.
తాజా వార్తలు
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!







