అబుధాబి పేలుడు: భారత వలసదారుడు సహా ఇద్దరు మృతి
- May 24, 2022
యూఏఈ: అబుధాబి నగరంలోని ఓ రెస్టారెంటులో గ్యాప్ సిలెండర్ పేలుడు సంభవించిన ఘటనలో ఓ భారతీయ వలసదారుడు సహా మొత్తం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అబుధాబి లోని భారత ఎంబసీ ఈ ఘటనపై స్పందిస్తూ, భారత వలసదారుడు మృతి చెందిన విషయాన్ని ధృవీకరించింది. బాధితుడికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది. జరిగిన ఘటన దురదృష్టకరమని ఎంబసీ వెల్లడించింది. ఖలీదియా మాల్ మరియు షైనింగ్ టవర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నాలుగు భవనాలు కూడా దెబ్బతిన్నాయి.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









