అబుధాబి పేలుడు: భారత వలసదారుడు సహా ఇద్దరు మృతి
- May 24, 2022
యూఏఈ: అబుధాబి నగరంలోని ఓ రెస్టారెంటులో గ్యాప్ సిలెండర్ పేలుడు సంభవించిన ఘటనలో ఓ భారతీయ వలసదారుడు సహా మొత్తం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అబుధాబి లోని భారత ఎంబసీ ఈ ఘటనపై స్పందిస్తూ, భారత వలసదారుడు మృతి చెందిన విషయాన్ని ధృవీకరించింది. బాధితుడికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది. జరిగిన ఘటన దురదృష్టకరమని ఎంబసీ వెల్లడించింది. ఖలీదియా మాల్ మరియు షైనింగ్ టవర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నాలుగు భవనాలు కూడా దెబ్బతిన్నాయి.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







