రెసిడెన్సీ చట్టంపై కీలక సమావేశం
- May 26, 2022
కువైట్: నేషనల్ అసెంబ్లీ ఇంటీరియర్ మరియు డిఫెన్స్ కమిటీ, దేశంలోని రెసిడెన్సీ చట్టంపై కీలక మార్పులకు సంబంధించి ఓటింగ్ చేయనుంది. ఇన్వెస్టర్లకు 15 ఏళ్ళ రెసిడెన్సీ ఇచ్చేందుకు ఉద్దేశించిన సవరణ కూడా ఇందులో అతి కీలకమైనది. కువైటీ మహిళ తన పిల్లలు అలాగే విదేశీ భర్తకు 10ఏళ్ళ పాటు రెసిడెన్సీ అవకాశం కల్పించేందుకు వీలుగా మరో సవరణ చేయనున్నారు. కువైటీ భర్తల విదేశీ వితంతువులు, వారి పిల్లలు రెగ్యులర్ రెసిడెన్సీ పొందేందుకు కూడా అవసరమైన సవరణలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులైన విదేశీయులు ప్రైవేట్ సెక్టార్లో రెసిడెన్స్ పర్మిట్ పొందడానికి వీల్లేదు (ప్రభుత్వ ఎంప్లాయర్ అనుమతి లేకుండా). పబ్లిక్ ఇంట్రెస్ట్ కోణంలోనూ అలాగే సరైన ఆదాయం లేని కారణంగానూ వలసదారుల్ని డిపోర్ట్ చేసేలా కూడా చట్టానికి సవరణలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







