ఉల్లంఘనల నేపథ్యంలో అల్ వుస్తాలో ఫిషింగ్ బోట్ల స్వాధీనం
- May 27, 2022
మస్కట్: ఫిష్ కంట్రోల్ బృందాలు, రెండు ఫిషింగ్ బోట్లను అల్ వుస్తా గవర్నరేటులో స్వాధీనం చేసుకోవడం జరిగింది. మెరైన్ చట్టాన్ని ఉల్లంఘించడం వల్లే ఈ స్వాధీనం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఫిషరీస్ మరియు వాటర్ రిసోర్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం ఓ ఫిషింగ్ బోటులో పలు నైలాన్ వలలు వున్నాయనీ, మరో బోటులో వలస కార్మికుడు వున్నాడనీ, వీరంతా ఫిషింగ్ పూర్తి చేసుకుని విలాయత్ ఆఫ్ మహౌత్ నుంచి వస్తున్నారని తెలుస్తోంది. ఈ ఘటనలో నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







