తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ సహచరుడిపై ఫిర్యాదు
- May 27, 2022
యూఏఈ: తనపై అభ్యంతరకర వ్యాఖ్యల్ని సోషల్ మీడియా ద్వారా చేస్తున్నాడంటూ సహచరుడపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పని విషయంలో తాను ఉన్నతంగా వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేక, జెలసీతో తన సహచరుడు తన మీద అభ్యంతకర రీతిలో దుష్ప్రచారం చేస్తున్నట్లు బాధితుడు ఫిర్యాదు చేశారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. బాధితుడిపై దుష్ప్రచారం తగిన ఫలితాన్నివ్వకపోవడంతో రహస్యంగా ఓ వీడియో తీసి, దాన్ని పోస్ట్ చేసి.. దాని ద్వారా కూడా దుష్ప్రచారానికి నిందితుడు తెగబడ్డాడు. ఈ కేసులో నిందితుడి నేరం రుజువైతే సంబంధిత చట్టాల ప్రకారం శిక్ష తప్పదని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







