యూఏఈలో ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తి
- May 30, 2022
యూఏఈ: పెరుగుతున్న ఇంధన ధరలతో యూఏఈ నివాసితులు హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల (EVల) పట్ల మొగ్గు చూపుతున్నారు. ఆడి అబుదాబి నిర్వహించిన సర్వే ప్రకారం..దాదాపు 52 శాతం నివాసితులు ఈవీ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. చమురు ధరలు బ్యారెల్కు $100 కు మించి పెరగడంతో యుఏఈలో ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు పెట్రోల్ ధరలు క్రమంగా పెరగడం కూడా దీనిక ఒక కారణంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నివాసితులు ఈవీల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అయితే మార్కెట్లో మరిన్ని ఈవీ మోడల్స్ కోసం తాము వేచి ఉన్నట్లు దాదాపు 25% మంది పేర్కొన్నారు. 14% మంది తాము ఇటీవలే పెట్రోల్ కారును కొనుగోలు చేశామని, అయితే దానికి బదులుగా హైబ్రిడ్/ఈవీని కొనుగోలు చేయాలని కోరుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







