బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- November 05, 2025
మనామా: బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ కు అంతా సిద్ధమైంది. డిసెంబర్లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాలు ట్రయల్ రన్ ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బహ్రెయిన్ లోని కీలక ప్రాంతాల్లో 500 యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి కల్లా 200 మరియు 300 మధ్య యూనిట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
ఈ స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాలు ట్రాఫిక్ నేరాలను రికార్డ్ చేయగల గుర్తింపు వ్యవస్థలను కలిగి ఉంటాయని, ఇవి రోడ్లపై భద్రతను పెంచుతాయని అంతర్గత మంత్రిత్వ శాఖలోని శాసనసభ అధికార వ్యవహారాల అండర్ సెక్రటరీ రషీద్ బునజ్మా వివరించారు. ఈ మేరకు బహ్రెయిన్ పార్లమెంటులో ప్రణాళికను ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







