బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- November 05, 2025
మనామా: బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ కు అంతా సిద్ధమైంది. డిసెంబర్లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాలు ట్రయల్ రన్ ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బహ్రెయిన్ లోని కీలక ప్రాంతాల్లో 500 యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి కల్లా 200 మరియు 300 మధ్య యూనిట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
ఈ స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాలు ట్రాఫిక్ నేరాలను రికార్డ్ చేయగల గుర్తింపు వ్యవస్థలను కలిగి ఉంటాయని, ఇవి రోడ్లపై భద్రతను పెంచుతాయని అంతర్గత మంత్రిత్వ శాఖలోని శాసనసభ అధికార వ్యవహారాల అండర్ సెక్రటరీ రషీద్ బునజ్మా వివరించారు. ఈ మేరకు బహ్రెయిన్ పార్లమెంటులో ప్రణాళికను ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









