బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- November 05, 2025
మనామా: బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ కు అంతా సిద్ధమైంది. డిసెంబర్లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాలు ట్రయల్ రన్ ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బహ్రెయిన్ లోని కీలక ప్రాంతాల్లో 500 యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి కల్లా 200 మరియు 300 మధ్య యూనిట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
ఈ స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాలు ట్రాఫిక్ నేరాలను రికార్డ్ చేయగల గుర్తింపు వ్యవస్థలను కలిగి ఉంటాయని, ఇవి రోడ్లపై భద్రతను పెంచుతాయని అంతర్గత మంత్రిత్వ శాఖలోని శాసనసభ అధికార వ్యవహారాల అండర్ సెక్రటరీ రషీద్ బునజ్మా వివరించారు. ఈ మేరకు బహ్రెయిన్ పార్లమెంటులో ప్రణాళికను ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం









