ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- November 05, 2025
మస్కట్: ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్ మధుబంటి బాగ్చి తొలిసారిగా లైవ్ కాన్సర్ట్ చేసేందుకు ఒమన్ కు వచ్చారు. ఈ క్రమంలో తన అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఒమన్ లో అభిమానుల ఆదరణ చూస్తూంటే, సొంతింట్లో ఉన్నట్లు అనిపిస్తుందని పేర్కొన్నారు. మధుబంతి నవంబర్ 7న షెరాటన్ ఒమన్ హోటల్లో లైవ్ కాన్సర్ట్ ఇవ్వనున్నారు.
మిడిల్ ఈస్ట్లో ఇదే తన తొలి కాన్సర్ట్ అని తెలిపారు. ఒమన్లో అద్భుత స్వాగతం తనకు మరిచిపోనిదని, తన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేసింది. అభిమానుల ప్రేమను చూస్తుంటే, తాను ఒమన్ లో కాదు సొంతూర్లో ప్రదర్శన ఇస్తున్నట్లు అనిపిస్తుందని తెలిపారు. మస్కట్ కు గొప్ప సాంస్కృతిక మరియు సంగీత చరిత్ర ఉందన్న ఆమె, అక్కడ మొదటిసారి ప్రదర్శన ఇవ్వడం తన కెరీర్ ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







