ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- November 05, 2025
మస్కట్: ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్ మధుబంటి బాగ్చి తొలిసారిగా లైవ్ కాన్సర్ట్ చేసేందుకు ఒమన్ కు వచ్చారు. ఈ క్రమంలో తన అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఒమన్ లో అభిమానుల ఆదరణ చూస్తూంటే, సొంతింట్లో ఉన్నట్లు అనిపిస్తుందని పేర్కొన్నారు. మధుబంతి నవంబర్ 7న షెరాటన్ ఒమన్ హోటల్లో లైవ్ కాన్సర్ట్ ఇవ్వనున్నారు.
మిడిల్ ఈస్ట్లో ఇదే తన తొలి కాన్సర్ట్ అని తెలిపారు. ఒమన్లో అద్భుత స్వాగతం తనకు మరిచిపోనిదని, తన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేసింది. అభిమానుల ప్రేమను చూస్తుంటే, తాను ఒమన్ లో కాదు సొంతూర్లో ప్రదర్శన ఇస్తున్నట్లు అనిపిస్తుందని తెలిపారు. మస్కట్ కు గొప్ప సాంస్కృతిక మరియు సంగీత చరిత్ర ఉందన్న ఆమె, అక్కడ మొదటిసారి ప్రదర్శన ఇవ్వడం తన కెరీర్ ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







