ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- November 05, 2025
మస్కట్: ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్ మధుబంటి బాగ్చి తొలిసారిగా లైవ్ కాన్సర్ట్ చేసేందుకు ఒమన్ కు వచ్చారు. ఈ క్రమంలో తన అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఒమన్ లో అభిమానుల ఆదరణ చూస్తూంటే, సొంతింట్లో ఉన్నట్లు అనిపిస్తుందని పేర్కొన్నారు. మధుబంతి నవంబర్ 7న షెరాటన్ ఒమన్ హోటల్లో లైవ్ కాన్సర్ట్ ఇవ్వనున్నారు.
మిడిల్ ఈస్ట్లో ఇదే తన తొలి కాన్సర్ట్ అని తెలిపారు. ఒమన్లో అద్భుత స్వాగతం తనకు మరిచిపోనిదని, తన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేసింది. అభిమానుల ప్రేమను చూస్తుంటే, తాను ఒమన్ లో కాదు సొంతూర్లో ప్రదర్శన ఇస్తున్నట్లు అనిపిస్తుందని తెలిపారు. మస్కట్ కు గొప్ప సాంస్కృతిక మరియు సంగీత చరిత్ర ఉందన్న ఆమె, అక్కడ మొదటిసారి ప్రదర్శన ఇవ్వడం తన కెరీర్ ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!







