బాలకృష్ణ వందో సినిమాకు శ్రీకారం..
- April 07, 2016
ఉగాది పర్వదినం సందర్భంగా సినీనటుడు నందమూరి బాలకృష్ణ వందో సినిమాకు శ్రీకారం చుట్టారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలకృష్ణ తన వందో చిత్రం వివరాలు వెల్లడించారు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాలో నటించనున్నట్లు బాలకృష్ణ ప్రకటించారు. గౌతమి పుత్ర శాతకర్ణి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించనున్నట్లు చెప్పారు. గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్టీఆర్ తీయాలనుకున్నారు.. కొన్ని కారణాలతో ఆ చిత్రాన్ని తీయలేకపోయారన్నారు. తెలుగువారు తెలుసుకోవాల్సిన చరిత్ర గౌతమి పుత్ర శాతకర్ణి అని వెల్లడించారు. బాలకృష్ణను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







