బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారిని ఏపీ సలహాదారుగా....
- April 08, 2016
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును నియమిస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ రోజు విజయవాడలోని గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ కల్యాణ మండపంలో ఏపీ సర్కార్ ఉగాది వేడుకలను నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు చాలా బాగున్నాయన్నారు. ఆయన ప్రవచనాలు ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయని, ఎంతో మందిని ముందుకు నడిపిస్తున్నాయని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







