చర్చి పై ఉగ్రవాదులు దాడి..50 మంది మృతి
- June 06, 2022
నైజీరియా: నైజీరియాలో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. ఆదివారం చర్చీలో కాల్పులు, బాంబు పేలుళ్ల సృష్టించారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయి ఉంటారని అధికారులు వెల్లడించారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలతో చర్చి స్థలం భయానకంగా మారింది.
ఒండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ప్రార్థనల కోసం చర్చీకి వచ్చారు. చర్చి ప్రధాన పాస్టర్ ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.
ఈ ఘటనలో 50 మంది మృతి చెంది ఉంటారని స్థానిక శాసన సభ్యులు టిమిలెయిన్ వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య అధికంగానే ఉండవచ్చని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







