సిమ్ కార్డుల షేరింగ్ వద్దు.. యూఏఈ హెచ్చరిక
- June 06, 2022
యూఏఈః ఒకరి పేరుతో రిజిస్టర్ అయిన సిమ్ కార్డును వేరొకరితో పంచుకోవడం వల్ల మోసానికి గురికావడమే కాకుండా, న్యాయపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉందని యూఏఈ అధికారులు హెచ్చరించారు. నివాసితులు తప్పనిసరిగా SIM కార్డ్లను కొనుగోలు చేసి ఇతరులకు ఇవ్వకూడదు లేదా వారి పేర్లతో రిజిస్టర్ చేయబడిన SIM కార్డ్లను మరొకరు ఉపయోగించడానికి అనుమతించకూడదని స్పష్టం చేసింది. ఇలా ఇతరుల సిమ్ కార్డులను ఉపయోగించి అనేక మోసాలు జరిగాయని, అమాయక యజమానులు కేసుల్లో ఇరుక్కున్నారని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







