సిమ్ కార్డుల షేరింగ్ వద్దు.. యూఏఈ హెచ్చరిక
- June 06, 2022
యూఏఈః ఒకరి పేరుతో రిజిస్టర్ అయిన సిమ్ కార్డును వేరొకరితో పంచుకోవడం వల్ల మోసానికి గురికావడమే కాకుండా, న్యాయపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉందని యూఏఈ అధికారులు హెచ్చరించారు. నివాసితులు తప్పనిసరిగా SIM కార్డ్లను కొనుగోలు చేసి ఇతరులకు ఇవ్వకూడదు లేదా వారి పేర్లతో రిజిస్టర్ చేయబడిన SIM కార్డ్లను మరొకరు ఉపయోగించడానికి అనుమతించకూడదని స్పష్టం చేసింది. ఇలా ఇతరుల సిమ్ కార్డులను ఉపయోగించి అనేక మోసాలు జరిగాయని, అమాయక యజమానులు కేసుల్లో ఇరుక్కున్నారని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







