అల్లర్లు, బాంబు దాడులకు పాల్పడిన ముగ్గురికి జైలు శిక్ష
- June 06, 2022
మనామా: హై క్రిమినల్ కోర్టు ముగ్గురు వ్యక్తులకు జైలు శిక్ష విధించింది. అలాగే వారికి జరీమానా కూడా విధించడం జరిగింది. అల్లర్లకు నిందితులు యత్నించారు. అలాగే, బాంబు దాడులకూ యత్నించారు. నిందితులకు ఏడాది నుంచి మూడేళ్ళ వరకు న్యాయస్థానం జైలు శిక్ష విధించగా, 100 బహ్రెయినీ దినార్ల నుంచి 500 బహ్రెయినీ దినార్ల వరకు జరీమానాలూ ఖరారయ్యాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పరచేందుకు గార్బేజ్ ట్రక్కుని నిందితులు తగలబెట్టారు. అలాగే, రోడ్ల మీద చెత్త వేసి తగలబెట్టారు. మాల్టోవ్ కాక్టెయిల్స్ని విసిరేసి పారిపోయేందుకు ఒకరరు ప్రయత్నించగా, పోలీసులు అతన్ని పట్టుకున్నారు. విచారణలో మరికొందరు నిందితుల్ని పోలీసులు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా







