ప్రొఫెట్ మొహమ్మద్పై వ్యాఖ్యల్ని ఖండించిన ఒమన్
- June 06, 2022
మస్కట్: భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిథి, ప్రొఫెట్ మొహమ్మద్ మీద చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల్ని ఒమన్ ఖండించింది. ప్రొఫెట్ మొహమ్మద్, ఇస్లామ్ మరియు ముస్లింలపై బీజేపీ అధికార ప్రతినిథి చేసిన వ్యాఖ్యలు ఖండనీయమని ఫారిన్ మినిస్ట్రీ ఫర్ డిప్లమాటిక్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ షేక్ ఖలీఫా బిన్ అలి అల్ హార్తి పేర్కొన్నారు. ఒమన్లో భారత రాయబారి అమిత్ నారంగ్తో సమావేశం సందర్భంగా ఈ ఖండన ప్రకటన చేశారు. ఈ తరహా వ్యాఖ్యలు సమాజంలో వైషమ్యాల్ని పెంచుతాయని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







