ఐదు దేశాల్లో ‘మక్కా రూట్’ ప్రారంభించిన సౌదీ అరేబియా
- June 06, 2022
సౌదీ అరేబియా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ‘మక్కా రూట్’ కార్యక్రమాన్ని ఐదు దేశాల్లో ప్రారంభించింది. పాకిస్తాన్, మలేసియా, ఇండోనేసియా, మొరాకో మరియు బంగ్లాదేశ్లలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2019 నుంచి ప్రారంభమైన కార్యకర్రమం ఈసారి కూడా కొనసాగిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఆయా దేశాలకు చెందిన యాత్రీకులకు మక్కా యాత్ర కల్పించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో వీసా జారీ చేయడం, ఎయిర్ పోర్టు వద్ద ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని ప్రక్రియలూ సజావుగా సాగేలా చేయడం, వైద్య పరమైన అవసరాలు, జాగ్రత్తలు.. ఇవన్నీ చూసుకుంటారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







