రన్ వే అభివృద్ధి పనులు అద్భుతం: జూన్ 22న పునఃప్రారంభం
- June 11, 2022
యూఏఈ: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నార్తన్ రన్ వే పనులు సజావుగా సాగుతున్నాయి. జూన్ 22న యధాతథంగా పునఃప్రారంభం జరుగుతుందని అథారిటీస్ పేర్కొనడం జరిగింది. అంతా అనుకున్నట్టే పనులు అవుతున్నాయనీ, పనుల ప్రగతిలో మంచి వేగం కనిపిస్తోందని అథారిటీస్ తెలిపాయి. మే 9 నుంచి ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. 1,000కి పైగా వాహనాలు, 3,000 మంది సిబ్బంది ఈ పనుల్ని రోజులో 24 గంటలూ పని చేస్తున్నారు. ఏవియేషన్ గ్రౌండ్, ఎయిర్ నావిగేషన్ సెన్సార్లు, మిటియరాలాజికల్ ఎక్విప్మెంట్, మెయిన్ కారిడార్ల ప్రవేశం, నిష్క్రమణలు, సీవేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి పనులు జరుగుతున్నాయి. అత్యున్నత భద్రతా ప్రమాణాలతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. 2014లో కూడా ఈ రన్ వే మీద నిర్వహణ పనులు సమర్థవంతంగా నిర్వహించారు. వారానికి సుమారు 1000 విమానాల్ని నిర్వహణ పనుల నిమిత్తం దారి మళ్ళించారు. 45 రోజులపాటు నిర్వహణ పనులు చేశారు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







