జూన్ 15 నుంచి 3 నెలలపాటు ఎండ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో వర్క్ బ్యాన్
- June 13, 2022
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు సోషల్ డెవలప్మెంట్, జూన్ 15 నుంచి ఎండ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో వర్క్ బ్యాన్ అమలు చేయనుంది. సెప్టెంబర్ 15 వరకు ఈ బ్యాన్ కొనసాగుతుంది. ఎండ తీవ్రత కారణంగా తలెత్తే ఇబ్బందుల నేపథ్యంలో తగిన ప్రోటోకాల్స్ పాటించేలా ఆయా సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరుగుతోంది. గత కొన్నేళ్ళుగా ఈ బ్యాన్ ప్రతి యేటా అమలు చేస్తున్నారు. కార్మికుల భద్రత అత్యంత ప్రాధాన్యతాంశంగా ఈ బ్యాన్ అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!







