వీధి వ్యాపారుల నుంచి 200 కిలోల మాంసం స్వాధీనం
- June 18, 2022
దోహా: వీధి వ్యాపారుల నుంచి మానవ వినియోగానికి పనికిరాని 200 కిలోల మాంసాన్ని మున్సిపాలిటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అల్ రేయాన్ మున్సిపాలిటీ (అల్ సైలియా సెంట్రల్ మార్కెట్), సెక్యూరిటీ అథారిటీస్ మేనేజ్మెంట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఫాలో-అప్తో సమన్వయంతో చేపట్టిన ఈ తనఖీల్లో భాగంగా వీధి వ్యాపారుల నుంచి మానవ వినియోగానికి పనికిరాని 270 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో మంత్రిత్వ శాఖ పేర్కొంది. స్వాధీనం చేసుకున్న మాంసాన్ని ధ్వంసం చేశామని, వీధి వ్యాపారులపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







