వీధి వ్యాపారుల నుంచి 200 కిలోల మాంసం స్వాధీనం
- June 18, 2022
దోహా: వీధి వ్యాపారుల నుంచి మానవ వినియోగానికి పనికిరాని 200 కిలోల మాంసాన్ని మున్సిపాలిటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అల్ రేయాన్ మున్సిపాలిటీ (అల్ సైలియా సెంట్రల్ మార్కెట్), సెక్యూరిటీ అథారిటీస్ మేనేజ్మెంట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఫాలో-అప్తో సమన్వయంతో చేపట్టిన ఈ తనఖీల్లో భాగంగా వీధి వ్యాపారుల నుంచి మానవ వినియోగానికి పనికిరాని 270 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో మంత్రిత్వ శాఖ పేర్కొంది. స్వాధీనం చేసుకున్న మాంసాన్ని ధ్వంసం చేశామని, వీధి వ్యాపారులపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!







