చట్టవిరుద్ధమైన కంటెంట్ ప్రచురణ.. Dh2 మిలియన్ల జరిమానా
- June 18, 2022
యూఏఈ: చట్టవిరుద్ధమైన కంటెంట్ లేదా తప్పుడు డేటాను ప్రచురించిన వారికి జైలు శిక్ష, 2 మిలియన్ దిర్హామ్ల వరకు జరిమానా విధించబడుతుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. పుకార్లు, సైబర్క్రైమ్లను ఎదుర్కోవడంపై ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 34 2021లోని ఆర్టికల్ 55 ప్రకారం శిక్ష విధించబడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన సోషల్ మీడియా ఖాతాలలో ప్రచురించిన అవగాహన వీడియోలో పేర్కొంది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏదైనా చట్టవిరుద్ధమైన కంటెంట్ ప్రచురించడం చేస్తే Dh2,000,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అథారిటీ పేర్కొంది. అభ్యంతరకరమైన కంటెంట్ని కలిగి ఉన్న ఆన్లైన్ ఖాతా లేదా వెబ్సైట్ ఆపరేషన్ను నిర్వహించే లేదా పర్యవేక్షించే ఏ వ్యక్తికైనా అదే పెనాల్టీ వర్తిస్తుందని వీడియోలో అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







