విమానంలో దొంగతనం.. 5 సంవత్సరాల జైలు, అర మిలియన్ జరిమానా
- June 18, 2022
రియాద్: విమాన ప్రయాణికుల వస్తువులు లేదా విమానాల ఆస్తులను ఎవరూ దొంగిలించరాదని సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. సౌదీ అరేబియాలోని పౌర విమానయాన చట్టంలోని ఆర్టికల్ 154 ప్రకారం.. ఎవరైనా విమానంలోని ఆస్తిని లేదా విమానంలో ప్రయాణించే ప్రయాణికుల వస్తువులను దొంగిలించడానికి ప్రయత్నించినట్లయితే వారిని నేరస్థులుగా భావించి అరెస్టు చేస్తారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. పౌర విమానయాన చట్టంలోని ఆర్టికల్ 167 ప్రకారం, ఆర్టికల్ 154 ప్రకారం.. చట్టవిరుద్ధమైన చర్యకు ప్రయత్నించే ఏ వ్యక్తికి అయినా ఐదు సంవత్సరాలకు మించని జైలు శిక్ష, SR500,000 మించని జరిమానా లేదా రెండు కలిపి విధించే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







