ఒమన్ హజ్ 1443 AH కోటా పెరిగింది
- June 20, 2022
మస్కట్: (KSA) 1443 AH హజ్ సీజన్ కోసం సుల్తానేట్ ఆఫ్ ఒమన్ కోటాను సౌదీ అరేబియా హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ పెంచింది. ప్రస్తుతం ఉన్న కోటాను మరో 2,000కు పెంచేందుకు సౌదీ హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ అంగీకరించినట్లు ఒమన్ తెలిపింది. దీంతో ఈ ఏడాది ఒమన్ నుంచి హజ్ కు వెళ్లే యాత్రికుల సంఖ్య పెరగనుంది. ఒమన్ నుంచి హజ్ కోసం సౌదీకి వెళ్లే మొత్తం యాత్రికుల సంఖ్య 8,338కు చేరుకోనుంది.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







