పేకాట ఆడుతూ పట్టుబడిన 18మంది ప్రవాసులపై బహిష్కరణ వేటు!
- June 20, 2022
కువైట్: పేకాట ఆడుతూ పట్టుబడిన పద్దెనిమిది మంది ప్రవాసులను డిపోర్టేషన్కు పంపారు. మళ్లీ వారు దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించారు. రాత్రి వేళల్లో కొంత మంది పేకాట ఆడుతున్నారని, వారి తీరుతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులు పేకాట ఆడుతున్న అపార్ట్ మెంట్పై దాడి చేసి 18మందిని అరెస్టు చేశారు. గురు, శుక్రవారాల్లో సాయంత్రం అపార్ట్ మెంట్కు వెళ్లిన వారు రాత్రంతా పేకాట ఆడుతూ మద్యం సేవించేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది. జూదగాళ్ల నుంచి 1500కు పైగా దినార్లు, పేకాట ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం







