ఎక్స్పో 2020 దుబాయ్: ఎక్స్పో సిటీ ప్లాన్స్ ప్రకటించిన షేక్ మొహమ్మద్
- June 20, 2022
యూఏఈ: దుబాయ్ రూలర్, ఎక్స్పో 2020 సైట్కి సంబంధించి ట్రాన్స్ఫార్మేషన్ ప్లాన్ ప్రకటించారు.కొత్త ఎక్స్పో దుబాయ్లో కొత్త మ్యూజియం, ప్రపంచ స్థాయి ఎగ్జిబిషన్ కేంద్రం, కటింగ్ ఎడ్జ్ హెడ్ క్వార్టర్స్, కొన్ని పెవిలియన్లు వుంటాయి. ‘ది బ్యూటిఫుల్ యాంబిషన్స్ ఆఫ్ దుబాయ్’ని ఈ సిటీ ప్రతిబింబిస్తుంది.ఈ విషయాల్ని దుబాయ్ రూలర్ వెల్లడించారు. ఎక్స్పో 2020 దుబాయ్ సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ ట్రాన్స్ఫార్మేషన్ ఆలోచన చేశారు. పర్యావరణ హితంగా కొత్త ఎక్స్పో సిటీ రూపొందించనున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!







