ట్రావెల్ ఆంక్షల్ని ఎత్తివేసిన సౌదీ అరేబియా
- June 20, 2022
సౌదీ అరేబియా, ట్రావెల్ ఆంక్షల్ని ఎత్తివేసింది. టర్కీ, ఇండియా, ఇతియోపియా, వియాత్నం దేశాలకు ట్రావెల్ విషయమై తమ పౌరులకు ఆంక్షల్ని ఎత్తివేయడం జరిగింది. గత నెలలో, ఫేస్ మాస్కుల్ని ఇండోర్స్లో ధరించాలన్న నిబంధనను సౌదీ అరేబియా ఎత్తివేసిన సంగతి తెలిసిందే. కాగా, కోవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో 16 దేశాలకు చెందిన పౌరులపై ట్రావెల్ బ్యాన్ విధించింది. లెబనాన్, సిరియా, టర్కీ, ఇరాన్, ఆప్ఘనిస్తాన్, ఇండియా, యెమెన్, సోమాలియా, ఇతియోపియా, కాంగో, లిబియా, ఇండోనేసియా తదితర దేశాలు ఈ లిస్టులో వున్నాయి.
తాజా వార్తలు
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!







