అభ్యాసకులకు పెద్ద సవాలుగా మారిన డ్రైవింగ్ పరీక్ష
- April 10, 2016
కతర్లో డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణం కావడం అభ్యాసకులకు పెద్ద సవాలుగా మారింది. ఈ విధాన ప్రక్రియ ద్వారా వారు ప్రయాణిస్తున్నప్పటకీ వీరిలో అనేకమంది ఆరునెలలు శ్రమిస్తున్నా విఫలమవుతున్నారు. డ్రైవింగ్ పరీక్షలొ విజయవంతం కావడం అభ్యాసకులు కోసం ఒక పెద్ద సవాలుగా మిగిలింది. జనవరి నుంచి ఉత్తీర్ణత శాతం కొంతమేరకు మెరుగుపడిందని ఒక ప్రముఖ డ్రైవింగ్ పాఠశాలకు చెందిన ఒక బోధకుడు దోహాలో గల్ఫ్ టైమ్స్ తో మాట్లాడుతూ పై ప్రకటన చేశారు. 25 మంది పురుష అభ్యర్థులలో 10 మంది వరకు డ్రైవింగ్ స్కూల్స్ లో ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. గతంలో పరీక్ష ఉత్తీర్ణత సుమారు ఐదుగురు మాత్రమె ఉండేవారని అన్నారాయన.
డ్రైవింగ్ భోధకుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ పూర్తి కోర్సు తీసుకొని శిక్షణ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ద్వారా ఉత్తీర్ణత అయ్యేందుకు దోహదపడుతుందని వారు ఒక డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి అర్హులే అని పోలీసుల పెట్టె పరీక్షలో వారు తమ ప్రతిభను నిరూపించడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని అన్నారు. మరో డ్రైవింగ్ పాఠశాల వద్ద 50 మంది డ్రైవింగ్ పరీక్షకు హాజరు కాగా మ వీరిలో 14 మహిళా అభ్యర్థులు ఒకే రోజున పరీక్ష ఉత్తీర్ణత కాబడ్డారని వీరిలో ఎనిమిది మంది పురుష అభ్యర్థులు ఉన్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







