పుత్తింగళ్ బాధితులను ఆసుపత్రిలో పరామర్శించిన ప్రధాని
- April 10, 2016
కొల్లాంలోని పుత్తింగళ్ దేవి ఆలయం వద్ద జరిగిన దుర్ఘటనలో వందమందికిపైగా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ సంఘటనలో గాయాలపాలైన వారిని ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఆయన తన సంతాపం వ్యక్తం చేశారు. గాయాలకు గురైన వారిలో పరిస్థితి తీవ్రంగా ఉన్నవారిని చికిత్స కోసం ఢిల్లీ, ముంబై పంపించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









