పుత్తింగళ్‌ బాధితులను ఆసుపత్రిలో పరామర్శించిన ప్రధాని

- April 10, 2016 , by Maagulf
పుత్తింగళ్‌ బాధితులను ఆసుపత్రిలో పరామర్శించిన ప్రధాని

కొల్లాంలోని పుత్తింగళ్‌ దేవి ఆలయం వద్ద జరిగిన దుర్ఘటనలో వందమందికిపైగా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ సంఘటనలో గాయాలపాలైన వారిని ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఆయన తన సంతాపం వ్యక్తం చేశారు. గాయాలకు గురైన వారిలో పరిస్థితి తీవ్రంగా ఉన్నవారిని చికిత్స కోసం ఢిల్లీ, ముంబై పంపించాలని ఆయన సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com