అవయవదానంలో కువైట్ భారతీయులు ముందున్నారు
- June 28, 2022కువైట్: అవయవదానం చేయడంలో కువైట్ లో నివసిస్తున్న విదేశీయుల్లో భారతీయ సమూహానికి చెందిన ప్రజలు అందరి కంటే ముందున్నారు అని ప్రముఖ అంత్జాతీయ వైద్య నిపుణులు డాక్టర్ యూసఫ్ బెహ్ బేహని పేర్కొన్నారు.
కువైట్ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ యూసఫ్ మాట్లాడుతూ అవయవదానం పై ప్రజల్లో మరింత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. అంతేకాకుండా అవయవదానం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు బ్రతికున్న వారివి మరియు చనిపోయిన వారివి. ఈ రెండింటి వర్గాల వారికి చెందిన అవయవాలు ద్వారా 8 మందిని బ్రతికించవచ్చు అని పేర్కొన్నారు.
ఈ సంద్భంగా ఆయన ఇంకో విషయాన్ని గుర్తు చేశారు, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స ను గల్ఫ్ దేశాల్లో అన్నిటికంటే ముందుగా కువైట్(1979) లో చేయడం జరిగింది.
తాజా వార్తలు
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్