భారత్ కరోనా అప్డేట్
- July 02, 2022న్యూ ఢిల్లీ: భారత్లో కొత్తగా 17,092 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం కేసులు 4,34,86,326కు చేరాయి.ఇందులో 4,28,51,590 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు.
మరో 1,09,568 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.ఇప్పటివరకు 5,25,168 మంది బాధితులు మృతిచెందారు. గత 24 గంటల్లో 14,684 మంది కోలుకోగా, 29 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.14 శాతానికి పెరిగిందని, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.25కు చేరిందని, రికవరీ రేటు 98.54 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 197.84 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని ప్రకటించింది.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్