ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- March 16, 2026
మస్కట్: ఈద్ అల్-ఫితర్ సెలవుల సమయాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహారించాలని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) కోరారు.
ముఖ్యంగా సెలవుల రోజుల్లో మార్కెట్లలో కార్యకలాపాలు మరియు రోడ్లపై ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని గుర్తుచేశారు.
ఈద్ సెలవుల సమయంలో ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ భద్రతా నియమాలను పాటించడం ముఖ్యమని పేర్కొన్నారు.
రేసింగ్, డ్రిఫ్టింగ్, ప్రదర్శనలు ఇవ్వడం మరియు వాహనాలపై నిబంధనలకు అనుగుణంగా లేని ఎగ్జాస్ట్ సిస్టమ్లను ఏర్పాటు చేయడం వంటి ప్రమాదకరమైన ప్రవర్తనలకు దూరంగా ఉండాలని సూచించారు.
ప్రజా శాంతికి అంతరాయం కలిగించడం, ఇతరుల భద్రతకు హాని కలిగించడం లాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!
- తాత్కాలిక సస్పెన్షన్ తర్వాత ఫ్లైట్స్ క్రమంగా పునఃప్రారంభం..!!









