ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- March 16, 2026
మస్కట్: ఈద్ అల్-ఫితర్ సెలవుల సమయాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహారించాలని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) కోరారు.
ముఖ్యంగా సెలవుల రోజుల్లో మార్కెట్లలో కార్యకలాపాలు మరియు రోడ్లపై ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని గుర్తుచేశారు.
ఈద్ సెలవుల సమయంలో ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ భద్రతా నియమాలను పాటించడం ముఖ్యమని పేర్కొన్నారు.
రేసింగ్, డ్రిఫ్టింగ్, ప్రదర్శనలు ఇవ్వడం మరియు వాహనాలపై నిబంధనలకు అనుగుణంగా లేని ఎగ్జాస్ట్ సిస్టమ్లను ఏర్పాటు చేయడం వంటి ప్రమాదకరమైన ప్రవర్తనలకు దూరంగా ఉండాలని సూచించారు.
ప్రజా శాంతికి అంతరాయం కలిగించడం, ఇతరుల భద్రతకు హాని కలిగించడం లాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!







