ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- March 16, 2026
మస్కట్: ఈద్ అల్-ఫితర్ సెలవుల సమయాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహారించాలని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) కోరారు.
ముఖ్యంగా సెలవుల రోజుల్లో మార్కెట్లలో కార్యకలాపాలు మరియు రోడ్లపై ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని గుర్తుచేశారు.
ఈద్ సెలవుల సమయంలో ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ భద్రతా నియమాలను పాటించడం ముఖ్యమని పేర్కొన్నారు.
రేసింగ్, డ్రిఫ్టింగ్, ప్రదర్శనలు ఇవ్వడం మరియు వాహనాలపై నిబంధనలకు అనుగుణంగా లేని ఎగ్జాస్ట్ సిస్టమ్లను ఏర్పాటు చేయడం వంటి ప్రమాదకరమైన ప్రవర్తనలకు దూరంగా ఉండాలని సూచించారు.
ప్రజా శాంతికి అంతరాయం కలిగించడం, ఇతరుల భద్రతకు హాని కలిగించడం లాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









