ఫోన్ల అమ్మకాల కోసం కియోస్క్ లు ప్రారంభించిన అవాకాఫ్
- July 03, 2022
కువైట్: అల్ రఖి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయ భవనంలో అధునాతన వసతుల కల్పన మరియు ఫోన్ల తయారీ, విక్రయాలకు సంబంధించిన కాంట్రాక్ట్ కోసం అవాకాఫ్ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మత్రిత్వశాఖ శాఖ అధికారిక టెండర్ జారీ చేసింది.
టెండర్ బిడ్ వేసే ఆఖరి తేదీ జూలై 31 గా, బిడ్లను తెరిచేది ఆగస్ట్ 2 వ తేదీగా తన అధికారిక ప్రకటన లో మంత్రిత్వశాఖ ప్రకటించింది.
అలాగే భవనంలోని పలు చోట్లా డబ్బులు డ్రా చేసుకునే ఏటియం లను సైతం ఏర్పాటు చేయాలని మంత్రిత్వశాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







