ఈద్ అల్ అదా శుభాకాంక్షలను తెలిపిన యూఏఈ షేక్ మహ్మద్
- July 09, 2022
దుబాయ్: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అరాఫా దినోత్సవం సందర్భంగా ఈద్ అల్ అదా శుభాకాంక్షలను తెలిపారు. ఈద్ అల్ అదా సందర్భంగా యూఏఈ ప్రజలు, అన్ని అరబ్, ఇస్లామిక్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి ఆరోగ్యం, భద్రతతో ఆశీర్వదించబడాలని షేక్ మహ్మద్ చేసిన ట్వీట్ లో ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







