రాస్ అల్ ఖైమా లో రోడ్డు ప్రమాదం
- July 13, 2022
అబుధాబి : రాస్ అల్ ఖైమా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా అనేక రోడ్డు ప్రమాదాలు జరగడం సర్వసాధారణం అయిపోయింది. ఈ సందర్భంగా అబుధాబి పోలీసులు మాట్లాడుతూ ప్రజలకు ట్రాఫిక్ విషయాల పట్ల అవగాహన కొరవడటంతో పాటు ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తూ వస్తున్నారని ఇది చాలా విచారకరమని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సన్నివేశాలకు సంబంధించిన వీడియోలను పోలీసులు విడుదల చేశారు.
తాజా వార్తలు
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!







