రాస్ అల్ ఖైమా లో రోడ్డు ప్రమాదం
- July 13, 2022
అబుధాబి : రాస్ అల్ ఖైమా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా అనేక రోడ్డు ప్రమాదాలు జరగడం సర్వసాధారణం అయిపోయింది. ఈ సందర్భంగా అబుధాబి పోలీసులు మాట్లాడుతూ ప్రజలకు ట్రాఫిక్ విషయాల పట్ల అవగాహన కొరవడటంతో పాటు ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తూ వస్తున్నారని ఇది చాలా విచారకరమని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సన్నివేశాలకు సంబంధించిన వీడియోలను పోలీసులు విడుదల చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







