27న అబుదాబిలో ఉచిత న్యాయసహాయ శిబిరం
- June 14, 2015
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యు ఏ ఈ) రాజధాని అబుదాబి లో ఈ నెల 27న ఉచిత న్యాయ సహాయ శిబిరం జరుగుతుందని షార్జాకు చెందిన ప్రవాసి కార్మిక నాయకుడు శ్రీ జనగామ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. మైగ్రెంట్ ఫోరం ఇన్ ఆసియా మరియు సెంటర్ ఫర్ ఇండియన్ మైగ్రెంట్ స్టడీస్ సంస్థలు సంయుక్తంగా ఈ లీగల్ క్లినిక్ ను అబుదాబి లోని కేరళ సోషల్ సెంటర్ హాల్ లో సాయంత్రం 5 గం.లకు ఇఫ్తార్ విందుతో నిర్వహిస్తున్నారు. ప్రవాస భారతీయులు, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రవాసీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.
వివరాలకు శ్రీ జనగామ శ్రీనివాస్, షార్జా మొబైల్ నెం. 00971 50 5490298 లేదా
మంద భీంరెడ్డి, హైదరాబాద్ సెల్ నెం. 0091 98494 22622 కు సంప్రదించాలని ఆయన సూచించారు.
--యం.భీంరెడ్డి(హైదరాబాద్)
తాజా వార్తలు
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!
- కువైట్ లో హెల్త్ కేర్ సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్..!!
- మస్కట్ లో ఒమన్ పెర్ఫ్యూమ్ షో ప్రారంభం..!!
- గల్ఫ్ ఐక్యతకు బహ్రెయిన్ – కువైట్ ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వ్యక్తిత్వాలు నేటి తరానికి ఆదర్శం: డైరెక్టర్ రేలంగి
- సైబర్ నేరగాళ్ల వలలో ఐటీ ఉద్యోగి…
- ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు
- భారీ వర్షం కారణంగా శ్రీనగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలు రద్దు
- అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







