27న అబుదాబిలో ఉచిత న్యాయసహాయ శిబిరం
- June 14, 2015
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యు ఏ ఈ) రాజధాని అబుదాబి లో ఈ నెల 27న ఉచిత న్యాయ సహాయ శిబిరం జరుగుతుందని షార్జాకు చెందిన ప్రవాసి కార్మిక నాయకుడు శ్రీ జనగామ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. మైగ్రెంట్ ఫోరం ఇన్ ఆసియా మరియు సెంటర్ ఫర్ ఇండియన్ మైగ్రెంట్ స్టడీస్ సంస్థలు సంయుక్తంగా ఈ లీగల్ క్లినిక్ ను అబుదాబి లోని కేరళ సోషల్ సెంటర్ హాల్ లో సాయంత్రం 5 గం.లకు ఇఫ్తార్ విందుతో నిర్వహిస్తున్నారు. ప్రవాస భారతీయులు, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రవాసీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.
వివరాలకు శ్రీ జనగామ శ్రీనివాస్, షార్జా మొబైల్ నెం. 00971 50 5490298 లేదా
మంద భీంరెడ్డి, హైదరాబాద్ సెల్ నెం. 0091 98494 22622 కు సంప్రదించాలని ఆయన సూచించారు.
--యం.భీంరెడ్డి(హైదరాబాద్)
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన – బహ్రెయిన్లో మోగిన సైరన్ల�
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!







