ఇండియా నుంచి కువైట్ రానున్న 2,000 మంది నర్సులు

- July 16, 2022 , by Maagulf
ఇండియా నుంచి కువైట్ రానున్న 2,000 మంది నర్సులు

కువైట్: రాబోయే రెండు నెలల్లో కువైట్ వైద్య రంగంలో పనిచేసేందుకు 2,000 మంది నర్సులు ఇండియా నుండి రానున్నట్లు కువైట్ లో ఉన్న భారత  రాయబారి శిబి జార్జ్ తెలిపారు అని స్థానిక అరబ్ పత్రిక పేర్కొంది. 

గత 6 నెలల్లో సుమారు 700 మంది నర్సులు(మగ మరియు ఆడ) ఇండియా నుండి ఇక్కడ పనిచేసేందుకు వచ్చారని , రానున్న రోజుల్లో మరింత మంది రాబోతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com