ఇండియా నుంచి కువైట్ రానున్న 2,000 మంది నర్సులు
- July 16, 2022
కువైట్: రాబోయే రెండు నెలల్లో కువైట్ వైద్య రంగంలో పనిచేసేందుకు 2,000 మంది నర్సులు ఇండియా నుండి రానున్నట్లు కువైట్ లో ఉన్న భారత రాయబారి శిబి జార్జ్ తెలిపారు అని స్థానిక అరబ్ పత్రిక పేర్కొంది.
గత 6 నెలల్లో సుమారు 700 మంది నర్సులు(మగ మరియు ఆడ) ఇండియా నుండి ఇక్కడ పనిచేసేందుకు వచ్చారని , రానున్న రోజుల్లో మరింత మంది రాబోతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!
- ఖతార్ బార్డర్ ద్వారా ప్రయాణంపై ఎంబసీ సూచనలు..!!
- భారీ వర్షాలు.. ఆన్లైన్ పరిహార సర్వీసుకు ఆమోదం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 663 నిషిద్ధ వస్తువులు సీజ్..!!
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!









