ఇండియా నుంచి కువైట్ రానున్న 2,000 మంది నర్సులు
- July 16, 2022
కువైట్: రాబోయే రెండు నెలల్లో కువైట్ వైద్య రంగంలో పనిచేసేందుకు 2,000 మంది నర్సులు ఇండియా నుండి రానున్నట్లు కువైట్ లో ఉన్న భారత రాయబారి శిబి జార్జ్ తెలిపారు అని స్థానిక అరబ్ పత్రిక పేర్కొంది.
గత 6 నెలల్లో సుమారు 700 మంది నర్సులు(మగ మరియు ఆడ) ఇండియా నుండి ఇక్కడ పనిచేసేందుకు వచ్చారని , రానున్న రోజుల్లో మరింత మంది రాబోతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







