జెడ్డా వెళ్ళిన యూఏఈ అధ్యక్షుడు
- July 16, 2022
జెడ్డా: అరేబియా దేశాలతో దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే చర్యల్లో భాగంగానే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రెండు రోజుల సౌదీ అరేబియా పర్యటనకు రావడం జరిగంది.
అమెరికా అధ్యక్షుడిని మర్యాద పూర్వకంగా కలిసేందుకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ జెడ్డా కు రావడం జరిగింది.
గల్ఫ్ సమ్మిట్లో కీలకమైన ఇరాక్ , జోర్డాన్ మరియు ఈజిప్ట్ దేశాల అధినేతలు సైతం ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







