జెడ్డాలో జో బిడెన్ని కలిసిన అమీర్
- July 17, 2022
దోహా: అమెరికా అధ్యక్షుడు హెచ్ఈ జో బిడెన్ను అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ జెడ్డాలో కలిశారు. భద్రత, అభివృద్ధి కోసం జెడ్డా సదస్సు సందర్భంగా వీరిద్దరు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వారు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలపై వారు చర్చించారు. ముఖ్యంగా భద్రత, రక్షణ, క్రీడలలో సంబంధాలపై సమీక్షించారు. ప్రత్యేకించి ఖతార్ FIFA ప్రపంచ కప్ ఖతార్ 2022కి ఆతిథ్యంపై చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరు దేశాల నేతలు చర్చించారు. భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించడంలో ఖతార్ పాత్రను, ఆఫ్ఘనిస్తాన్లో శాంతి ప్రక్రియలో ఖతార్ ప్రయత్నాలకు అమెరికా అధ్యక్షుడు ఈ సందర్భంగ కొనియాడారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







