మదీనాను సందర్శించిన 70,000 మంది యాత్రికులు

- July 18, 2022 , by Maagulf
మదీనాను సందర్శించిన 70,000 మంది యాత్రికులు

రియాద్: వివిధ దేశాలకు చెందిన 73,820 మంది యాత్రికులు శనివారం నాటికి హజ్ చేసిన తర్వాత మదీనాను సందర్శించినట్లు సౌదీ తెలిపింది. హజ్ జూలై 12 న ముగిసిన విషయం తెలిసిందే. ఆ యాత్రికులలో, 22,744 మంది మదీనా నుండి బయలుదేరగా, నగరంలో 51,076 మంది యాత్రికులు ఉన్నారని తెలిపింది. 7,347 మంది ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా తమ దేశాలకు బయలుదేరారని సౌదీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com