మదీనాను సందర్శించిన 70,000 మంది యాత్రికులు
- July 18, 2022
రియాద్: వివిధ దేశాలకు చెందిన 73,820 మంది యాత్రికులు శనివారం నాటికి హజ్ చేసిన తర్వాత మదీనాను సందర్శించినట్లు సౌదీ తెలిపింది. హజ్ జూలై 12 న ముగిసిన విషయం తెలిసిందే. ఆ యాత్రికులలో, 22,744 మంది మదీనా నుండి బయలుదేరగా, నగరంలో 51,076 మంది యాత్రికులు ఉన్నారని తెలిపింది. 7,347 మంది ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా తమ దేశాలకు బయలుదేరారని సౌదీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







