సోషల్ మీడియాలో దూషణకు Dhs 500,000 జరిమానా
- July 21, 2022
యూఏఈ: సమాచార నెట్వర్క్ ను ఉపయోగించి ఇతరులను తిట్టడం, దూషణలకు జరిమానాలను UAE పబ్లిక్ ప్రాసిక్యూషన్ (PP) స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ నేరాలు, పుకార్లను ఎదుర్కోవడానికి 2021 ఫెడరల్ డిక్రీ-లా నెం.34లోని ఆర్టికల్ 43 ప్రకారం.. ఇతరులను దూషించడం లేదా ఏదైనా సంఘటనకు ఆపాదించినా, ఇతర వ్యక్తిని బాధించేలా వ్యవహరించినా.. అవమానించేలా చేస్తుందని UAE PP తెలిపింది. అలాంటి ఘటనల్లో సదరు సోషల్ మీడియా సంస్థలకు, వ్యక్తులకు జైలు శిక్ష లేదా జరిమానా కింద Dhs250,000 నుంచి Dhs500,000 వరకు విధిస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం







