మదీనాకు చేరుకున్న 157,550 మంది యాత్రికులు

- July 22, 2022 , by Maagulf
మదీనాకు చేరుకున్న 157,550 మంది యాత్రికులు

మదీనా: వివిధ దేశాలకు చెందిన 157,550 మందికి పైగా యాత్రికులు ఈ ఏడాది హజ్‌ను ముగించుకుని మదీనా చేరుకున్నారని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ తెలిపింది. మదీనాలో యాత్రికుల రాకపోకలపై హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. 11,125 మంది యాత్రికులు ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా మదీనా నుండి బయలుదేరినట్లు పేర్కొంది. నిన్నటి వరకు మదీనాలో మొత్తం 74,316 మంది యాత్రికులు ఉన్నట్లు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ నివేదిక తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com