బంగారం దిగుమతుల విధానాన్ని ప్రకటించిన యూఏఈ
- July 22, 2022
యూఏఈ: బంగారం దిగుమతులకు సంబంధించి కొత్త విధానాన్ని యూఏఈ ప్రకటించింది. గోల్డ్ రిఫైనింగ్, బంగారు ఉత్పత్తుల రీసైక్లింగ్, విలువైన లోహాలు- రత్నాలు వీటిని నియమించబడిన నాన్-ఫైనాన్షియల్ వ్యాపారాలు, వృత్తులుగా వర్గీకరించే రంగంలో పనిచేసే కంపెనీలకు కొత్త నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 28 విలువైన మెటల్ రిఫైనరీలు పనిచేస్తున్నాయి. జనవరి 2023 నుండి అమల్లోకి రానున్న కొత్త విధానం.. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (OECD) ప్రోటోకాల్కు అనుగుణంగా ఉంటుందని తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం.. నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలకు 50,000 నుండి 5 మిలియన్ దిర్హామ్ల వరకు జరిమానా, జైలుశిక్షలు విధించనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







