బంగారం దిగుమతుల విధానాన్ని ప్రకటించిన యూఏఈ
- July 22, 2022
యూఏఈ: బంగారం దిగుమతులకు సంబంధించి కొత్త విధానాన్ని యూఏఈ ప్రకటించింది. గోల్డ్ రిఫైనింగ్, బంగారు ఉత్పత్తుల రీసైక్లింగ్, విలువైన లోహాలు- రత్నాలు వీటిని నియమించబడిన నాన్-ఫైనాన్షియల్ వ్యాపారాలు, వృత్తులుగా వర్గీకరించే రంగంలో పనిచేసే కంపెనీలకు కొత్త నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 28 విలువైన మెటల్ రిఫైనరీలు పనిచేస్తున్నాయి. జనవరి 2023 నుండి అమల్లోకి రానున్న కొత్త విధానం.. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (OECD) ప్రోటోకాల్కు అనుగుణంగా ఉంటుందని తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం.. నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలకు 50,000 నుండి 5 మిలియన్ దిర్హామ్ల వరకు జరిమానా, జైలుశిక్షలు విధించనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?
- స్టాటిన్ మెడికేషన్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ వార్న్..!!
- ఖతార్ లో రికార్డు స్థాయిలో రెసిడెన్షియల్ స్టాక్స్ డెలివరీ..!!
- ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరైన సీఎం









