పశువుల చోరీకి పాల్పడిన నలుగురు అరెస్టు
- July 23, 2022
మస్కట్: సువైఖ్లోని విలాయత్లోని పొలాల నుండి పశువులను దొంగిలించిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశువులను దొంగిలించిన ఆరోపణలపై నలుగురు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ తెలిపింది. సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమాండ్ వెల్లడించింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







