పశువుల చోరీకి పాల్పడిన నలుగురు అరెస్టు

- July 23, 2022 , by Maagulf
పశువుల చోరీకి పాల్పడిన నలుగురు అరెస్టు

మస్కట్: సువైఖ్‌లోని విలాయత్‌లోని పొలాల నుండి పశువులను దొంగిలించిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశువులను దొంగిలించిన ఆరోపణలపై నలుగురు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ తెలిపింది. సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమాండ్ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com