షహీద్ సుఖ్ దేవ్ కు లూథియానా లో డా.గజల్ శ్రీనివాస్ గాన నీరాజనం
- July 30, 2022
పంజాబ్: అజాదీక అమృత మహోత్సవం లో భాగంగా షహీద్ సుఖ్ దేవ్ కు లూథియానా , పంజాబ్ లో 31 జూలై 2022 న గురునానక్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రఖ్యాత గజల్ గాయకుడు డా.గజల్ శ్రీనివాస్ ప్రత్యేక గీతం తో నివాళి ఇవ్వనున్నారు.
ముఖ్య అతిధిగా కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి విచ్చేయనున్నారని, ఝాన్సీ లక్ష్మీ భాయ్,తాంతియా తోపే,మంగళ్ పాండే,భగత్ సింగ్,ఆష్ఫకుల్లా ఖాన్,రాజగురు, నేతాజీ సుభాష్ చంద్ర బోస్,రాజ్ త్రిపాఠి,లాలా లజపతి రాయ్,గోవింద్ గురు,చంద్ర శేఖర్ ఆజాద్, కెప్టెన్ పూల్ సింగ్,ఠాకూర్ దుర్గా సింగ్,వీర్ సావర్కర్ మొదలగు షహీద్ కుటుంబ సభ్యులు గౌరవ అతిధులుగా పాల్గొననున్నారని కార్యక్రమ సంచాలకులు షహీద్ సుఖ్ దేవ్ మనుమడు విశాల్ నయ్యర్ సుఖ్ దేవ్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!
- జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!
- డెలివరీ బైక్లే టార్గెట్..సైడ్వాక్ ఉల్లంఘనలపై కొరడా..!!
- బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!









