షహీద్ సుఖ్ దేవ్ కు లూథియానా లో డా.గజల్ శ్రీనివాస్ గాన నీరాజనం
- July 30, 2022
పంజాబ్: అజాదీక అమృత మహోత్సవం లో భాగంగా షహీద్ సుఖ్ దేవ్ కు లూథియానా , పంజాబ్ లో 31 జూలై 2022 న గురునానక్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రఖ్యాత గజల్ గాయకుడు డా.గజల్ శ్రీనివాస్ ప్రత్యేక గీతం తో నివాళి ఇవ్వనున్నారు.
ముఖ్య అతిధిగా కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి విచ్చేయనున్నారని, ఝాన్సీ లక్ష్మీ భాయ్,తాంతియా తోపే,మంగళ్ పాండే,భగత్ సింగ్,ఆష్ఫకుల్లా ఖాన్,రాజగురు, నేతాజీ సుభాష్ చంద్ర బోస్,రాజ్ త్రిపాఠి,లాలా లజపతి రాయ్,గోవింద్ గురు,చంద్ర శేఖర్ ఆజాద్, కెప్టెన్ పూల్ సింగ్,ఠాకూర్ దుర్గా సింగ్,వీర్ సావర్కర్ మొదలగు షహీద్ కుటుంబ సభ్యులు గౌరవ అతిధులుగా పాల్గొననున్నారని కార్యక్రమ సంచాలకులు షహీద్ సుఖ్ దేవ్ మనుమడు విశాల్ నయ్యర్ సుఖ్ దేవ్ తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







