ముంబయిలో భారీ అగ్నిప్రమాదం
- April 13, 2016
ముంబయిలోని లోఖాంద్వాలలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రహేజా భవన సముదాయంలో అగ్నిప్రమాదం జరగడంలో భారీగా మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో నాలుగు అగ్నిమాపక యంత్రాలు, మూడు నీటి ట్యాంకర్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







