ముంబయిలో భారీ అగ్నిప్రమాదం
- April 13, 2016
ముంబయిలోని లోఖాంద్వాలలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రహేజా భవన సముదాయంలో అగ్నిప్రమాదం జరగడంలో భారీగా మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో నాలుగు అగ్నిమాపక యంత్రాలు, మూడు నీటి ట్యాంకర్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్
- జర్మనీలో ఫిజియోథెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులకు ఉద్యోగావకాశాలు
- ఉద్యోగులకు గుడ్ న్యూస్..జులై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్!
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..







