కాలిఫోర్నియాలో కార్చిచ్చు..
- August 01, 2022
లాస్ ఏంజిల్స్: కాలిఫోర్నియాలో కార్చిచ్చు రగులుతోంది. వందల సంఖ్యలో అగ్నిమాపక సిబ్బంది ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం రోజున ఉత్తర సిస్కియో కౌంటీలో అగ్ని రాజుకున్నది. ఇప్పటికే ఆ ప్రాంతంలో 21 వేల హెక్టార్లలో అడువులు దగ్ధం అయ్యాయి. పసిఫిక్ క్రెస్ట్ ప్రాంతంలో ఉన్న సుమారు రెండు వేల మంది నివాసితులు, ట్రెక్కర్లు ఆ ప్రాంతాన్ని వీడివెళ్లారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రమాదకర స్థాయిలో కార్చిచ్చు ఉన్నట్లు హెచ్చరించారు. సిస్కియో కౌంటీలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ ఏడాది ఇదే అతిపెద్ద కార్చిచ్చు ఘటన అని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట







