కాలిఫోర్నియాలో కార్చిచ్చు..
- August 01, 2022
లాస్ ఏంజిల్స్: కాలిఫోర్నియాలో కార్చిచ్చు రగులుతోంది. వందల సంఖ్యలో అగ్నిమాపక సిబ్బంది ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం రోజున ఉత్తర సిస్కియో కౌంటీలో అగ్ని రాజుకున్నది. ఇప్పటికే ఆ ప్రాంతంలో 21 వేల హెక్టార్లలో అడువులు దగ్ధం అయ్యాయి. పసిఫిక్ క్రెస్ట్ ప్రాంతంలో ఉన్న సుమారు రెండు వేల మంది నివాసితులు, ట్రెక్కర్లు ఆ ప్రాంతాన్ని వీడివెళ్లారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రమాదకర స్థాయిలో కార్చిచ్చు ఉన్నట్లు హెచ్చరించారు. సిస్కియో కౌంటీలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ ఏడాది ఇదే అతిపెద్ద కార్చిచ్చు ఘటన అని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!
- ఖతార్ విమానాల రాకపోకల్లో 6 శాతం వృద్ధి..!!
- స్కూళ్లలో డిస్టెన్స్ లెర్నింగ్..సిద్ధమవుతున్నారా?
- భారత్లో టీసీఎస్తో జత కట్టిన OpenAI
- 76ఏళ్ల వయస్సులో భార్యను హత్యచేసి.. మృతదేహం వద్ద కూర్చొని పక్కింట్లోకి ఫోన్..
- మే నెలలో కవిత కొత్త పార్టీ ఆవిర్భావం
- ఈనెల 26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..









