కాలిఫోర్నియాలో కార్చిచ్చు..
- August 01, 2022
లాస్ ఏంజిల్స్: కాలిఫోర్నియాలో కార్చిచ్చు రగులుతోంది. వందల సంఖ్యలో అగ్నిమాపక సిబ్బంది ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం రోజున ఉత్తర సిస్కియో కౌంటీలో అగ్ని రాజుకున్నది. ఇప్పటికే ఆ ప్రాంతంలో 21 వేల హెక్టార్లలో అడువులు దగ్ధం అయ్యాయి. పసిఫిక్ క్రెస్ట్ ప్రాంతంలో ఉన్న సుమారు రెండు వేల మంది నివాసితులు, ట్రెక్కర్లు ఆ ప్రాంతాన్ని వీడివెళ్లారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రమాదకర స్థాయిలో కార్చిచ్చు ఉన్నట్లు హెచ్చరించారు. సిస్కియో కౌంటీలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ ఏడాది ఇదే అతిపెద్ద కార్చిచ్చు ఘటన అని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







